టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని… గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా…

Continue Reading →

9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా…

Continue Reading →

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

కీస‌ర మండ‌లం యాదగిరిపల్లి వ‌ద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌కు 4 జాతీయ ఉత్తమ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్‌ ఫ్రంటియర్‌ మేగజైన్‌ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్‌…

Continue Reading →

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన

హైదరాబాద్‌ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన నడక నిర్వహించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్‌’లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల…

Continue Reading →

పోడు భూముల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

రాష్ట్రంలోని పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశంలో అడవుల ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత‌హారంపై…

Continue Reading →

అటవీ నర్సరీలో అక్రమాలు

హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వెల్దుర్తి మం డల పరిధిలోని మంగళపర్తి సెక్షన్‌లోని…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు

హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఇప్పటికే మూడు బలగాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని చెప్పారు.…

Continue Reading →

ఎస్టీపీపీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

సింగరేణి కాలరీస్‌ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థలకు…

Continue Reading →

టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాల సమావేశానికి హాజరైన మంత్రులు

టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్‌ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి…

Continue Reading →