రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. జమ్మి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి…
తాజా వార్తలు

సీఎం కేసీఆర్ గ్రీన్ఫండ్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి…
హెటిరో డ్రగ్స్లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో…
కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు…
హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ల్లో ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్నగర్లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు…
నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ…
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ…
తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల గోల్మాల్ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు కేసుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్…
దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు.…









