చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో జ‌మ్మి మొక్క నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌మ్మి మొక్క నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన‌జీయర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు, ఎంపీ జోగిన‌ప‌ల్లి…

Continue Reading →

గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు నిర్ణయం బాగుంది : జగపతి బాబు

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి…

Continue Reading →

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును సీజ్ చేసిన ఐటీ అధికారులు

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో…

Continue Reading →

హరితహారం మొక్కలు నరికివేత: రూ. 50 వేల జరిమాన

కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు…

Continue Reading →

ముగిసిన హుజురాబాద్ నామినేషన్ల పర్వం

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు…

Continue Reading →

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో  ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు…

Continue Reading →

ఏసీబీ వలలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్‌ షౌకత్ అలీ

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ…

Continue Reading →

హరిత నిధికి ముఖ‌రా(కె) గ్రామ పంచాయతీ విరాళం

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ…

Continue Reading →

తెలుగు అకాడమీ కేసులో పదిమంది అరెస్ట్‌ : సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల గోల్‌మాల్‌ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు కేసుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌…

Continue Reading →

తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు

దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు.…

Continue Reading →