ఒడిశాలో భారీ అవినీతి తిమింగ‌ళం.. మైన్స్ డైరెక్ట‌ర్ ఇంట్లో నుంచి 4 కోట్ల న‌గ‌దు సీజ్‌

ఒడిశాలో భారీ అవినీతి తిమింగ‌ళం చిక్కింది. ఒడిశా విజిజెన్స్ చేప‌ట్టిన ట్రాప్ ఆప‌రేష‌న్‌.. భారీగా న‌గ‌దును ప‌ట్టించింది. క‌ట‌క్ స‌ర్కిల్‌లోని మైన్స్ శాఖ‌కు చెందిన డిప్యూటీ డైరెక్ట‌ర్…

Continue Reading →

‘వేములవాడ’ పనులు వేగవంతం చేయాలి: దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ…

Continue Reading →

శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా…

Continue Reading →

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్‌ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని డెస్క్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం…

Continue Reading →

గౌరెల్లి ప్రాజెక్టు త్వరలో పర్యావరణ అనుమతులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో నిర్మించే ప్రాజెక్టులలో గౌరెల్లి ప్రాజెక్టు ముఖ్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

Continue Reading →

హార్వర్డ్​ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం

హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్​…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉంది: చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారంనాడు తెలంగాణ మీడియా అకాడమిలోని కాన్ఫరెన్సు హలులో 2వ పాలకమండలి…

Continue Reading →

రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు, రాష్ట్రంలోని పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా, ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని Cotton Corporation of India (సీసీఐ)…

Continue Reading →

గ్రామీణ ప్రాంతాలలో గడచిన 12 ఏండ్లల్లో ఒక్క ఇల్లు కూడా మంజురు చేయలేదు

హైద‌రాబాద్: తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు. దీంతో…

Continue Reading →