బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి సతీసమేతంగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది…

Continue Reading →

తెలంగాణ‌తో స‌హా ద‌క్షిణాదిలో ఎల్‌నినో ప్ర‌భావం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంద‌ని, తెలంగాణ‌తో స‌హా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే…

Continue Reading →

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక: సి.ఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్…

Continue Reading →

ఎల్‌ నినో గండం.. థర్మల్ విద్యుత్తే రక్షణ: ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

దేశ వ్యాప్తంగా ఏర్ప‌డ్డ ఎల్ నినో వాతావ‌ర‌ణ ప్ర‌భావం వ‌ల్ల జ‌న్ కో థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి సాధించాల‌ని ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

Continue Reading →

దేవాదుల పంపులు ఇక 24 గంటలు పనిచేస్తాయి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల,…

Continue Reading →

ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు…

Continue Reading →

ఉద్యమకారుల సమగ్ర సంక్షేమానికి పర్మినెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి షెడ్యూల్‌లో భాగంగా నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద వైద్యులు (Doctors JAC), న్యాయవాదులు…

Continue Reading →

కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం…

Continue Reading →

ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాల సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలని కోరుతూ రెండు గ్రామాలకు చెందిన…

Continue Reading →