ఖమ్మం : ప్రతిపక్షానికి చెందిన కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని ఎవరు ఎన్ని కారుకూతలు కూసిన భవిష్యత్తు…
తాజా వార్తలు

కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ సి…
ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా,…
హైదరాబాద్: కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు…
హైదాబాద్ : రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు…
హైదరాబాద్ నగరంలో గనుల శాఖ (మైనింగ్), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారుల విచ్చలవిడి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాల్ పోస్టర్లు వెలువడం కలకలం…
హైదరాబాద్: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…
హైదరాబాద్: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో బుధవారం పర్యటించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 01లోని తాజ్ బంజారా లేక్ను పరిశీలించారు. అనంతరం శంషాబాద్…
సికింద్రాబాద్, బన్సీలాల్పేట విలేజ్లోని న్యూ బోయిగూడ నివాసితులకు హైడ్రా దారి చూపింది. 20 అడుగుల రహదారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని తొలగించి మార్గం సుగమం చేసింది హైడ్రా.…









