క్యూర్ ప‌రిధిలో కొత్త ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో…

Continue Reading →

కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

టీజీఎస్ ఆర్టీసీ కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదని… వేలది మంది ఉద్యోగుల ఉమ్మడి కుటుంబమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.…

Continue Reading →

మేడిగడ్డ మరమ్మతులకు రంగం సిద్ధం… చివరి దశకు చేరుకున్న పరీక్షలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు…

Continue Reading →

మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

“మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి. తెలంగాణ చరిత్రను వాస్తవాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర…

Continue Reading →

లాభాల వేటలో ‘రసాయన’ యమపాశాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రసాయన పరిశ్రమలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, లాభాల వేటలో కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న తీరువెరసి.. ఈ ఫ్యాక్టరీలు నిత్యం…

Continue Reading →

పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రం లో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని…

Continue Reading →

​సింగరేణిని బలోపేతం చేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే కాకుండా, తెలంగాణకు మకుటాయమానమైన సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…

Continue Reading →

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేదే నిజమైన జర్నలిజం: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి

ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో అకాడమీ ఆధ్వర్యంలో, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చేందుకు నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది.…

Continue Reading →

‘వోకల్ ఫర్ లోకల్’ భావనకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : చేతి వృత్తి కళాకారులకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘‘బోనాలు- చేతివృత్తుల మేళా, బిసి చేతివృత్తుల అమ్మకాలు- ప్రదర్శన’’ను ఈనెల 16వ…

Continue Reading →

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రోడ్లు: రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం…

Continue Reading →