ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవెత్తలతో సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం! మహిళల మద్దతుతొనే 2023 డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు…

Continue Reading →

“సూపర్ ఎల్ నినో” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న “సూపర్ ఎల్ నినో” పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర…

Continue Reading →

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌

“మానత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలనే సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్ సమాజానికి స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా…

Continue Reading →

గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని…

Continue Reading →

క‌ల్తీల నిరోధానికి క‌ఠిన చ‌ట్టం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఆహార‌, ఔష‌ధాల క‌ల్తీల నిరోధానికి క‌ఠిన చ‌ట్టం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూర‌గాయ‌లు, పండ్లు, పాలు అన్ని క‌ల్తీల బారిన ప‌డుతుండ‌డంతో ప్ర‌తి…

Continue Reading →

తెలంగాణ పబ్లిక్ స్కూల్, అరుట్లను సందర్శించిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శనివారం తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS), అరుట్లను…

Continue Reading →

ప్రజాకవికి అపూర్వ గౌరవం ఇచ్చాము: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక సారథి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీకి తమ ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మేడ్చల్…

Continue Reading →

ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

హెజెలో కంపెనీలో విషాదం.. రియాక్టర్‌లో పడి ఏజీఎం అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. అందులో నుంచి వెలువడిన రసాయన విషవాయువులను…

Continue Reading →

ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలివ్వాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం…

Continue Reading →