హైదరాబాద్ : రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని…
తాజా వార్తలు

హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో…
ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని…
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ అక్రమాలపై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫిర్యాదుల పేరుతో…
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం…
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం సర్వే నంబర్ 62,63లో జీవో 111 ప్రకారం ఇక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు. కానీ ఇక్కడ రాఘవా కన్స్ట్రక్షన్స్…
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఈరోజు నుంచి ఎల్…
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో…
హైదరాబాద్ : విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి గౌతమ బుద్ధుని కరుణ, అహింసలే మానవాళిని కాపాడగలవని, ఆయన బోధనలు సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పర్యాటక,…









