గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా…

Continue Reading →

​గోదావరి జలాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్…

Continue Reading →

గురుకుల విద్యార్థుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక…

Continue Reading →

తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి వివేక్…

Continue Reading →

యుకె కు ఎగుమతులు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

భారత్- యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) వల్ల తెలంగాణా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటి,…

Continue Reading →

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం పాడుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల…

Continue Reading →

కులవృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బి.సి. కుల వృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్‌ఎండీఏ మైదానంలో…

Continue Reading →

రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ఎరువుల నాణ్యత పరీక్షా ప్రయోగశాలకు NABL గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (Fertilizer Control Order–FCO) ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్…

Continue Reading →

ఎల్-నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, రైతులను చైతన్య పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ…

Continue Reading →