కాలుష్యంతో ఆరోగ్యాలను పాడుచేస్తున్న హెటిరో పరిశ్రమ సీఎస్ఆర్ నిధులు మాకు వద్దు

దోమడుగు వార్డులో పరిశ్రమల వల్ల వెలువడుతున్న రసాయన కాలుష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు కలిగించే కెమికల్స్ విడుదల చేస్తూ ప్రజలను…

Continue Reading →

ఎమ్మేల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

ఎమ్మేల్యేలు పార్టీ ఫిరాయింపు అంశంలో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, పార్టీ మారారంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న…

Continue Reading →

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి…

Continue Reading →

రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్ తో పాటు కొరత లేదు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో…

Continue Reading →

సోలార్ పవర్ పై quation అవర్లో సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం

గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలన్న ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్…

Continue Reading →

99 రోజ‌ల ప్ర‌ణాళిక‌లో “2బిహెచ్‌కె” కేటాయింపులు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక‌-99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయ‌డ‌మేగాక‌, ఖాళీగా…

Continue Reading →

అకాల వ‌ర్షం కారణంగా న‌గ‌రంలో నిలిచిన వ‌ర్ష‌పు నీరు.. విరిగిప‌డిన చెట్లును తొల‌గించిన‌ హైడ్రా బృందాలు

హైదరాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డ‌డంతో ప‌లు చోట్ల చెట్లు ప‌డిపోయాయి. కొమ్మ‌లు…

Continue Reading →

నాచారం చెరువు అభివృద్ధికి స‌న్నాహం: హైడ్రా క‌మిష‌న‌ర్‌

హైడ్రా రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ మండ‌లంలోని నాచారంలోని…

Continue Reading →

తెలంగాణ మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తాం: క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ మట్టిలోని మాణిక్యాల క్రీడా ప్రతిభను సానపెట్టేందుకే సీఎం కపూర్ పోటీ నిర్వహించామని ఇది ఒక నిరంతర కార్యక్రమంలో గా కొనసాగిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల…

Continue Reading →

హైదరాబాద్‌లో రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో ఈ రోజు రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ – స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ) సమావేశం జరిగింది.…

Continue Reading →