ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు వేగవంతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని…

Continue Reading →

ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో దడ

తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్‌లో…

Continue Reading →

అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ శంకుస్థాపన కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుంది. ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను…

Continue Reading →

పేద విద్యార్థుల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. గురుకుల సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యానికి తావు లేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా…

Continue Reading →

ఉత్తర తెలంగాణ పోరాట గడ్డల నుండి కదలివచ్చిన ఉద్యమకారులు..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) అధికారిక నిరంతరాయ షెడ్యూల్ ప్రకారం నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) లో ఉత్తర…

Continue Reading →

శతాబ్ధాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బోనాలు పండుగ: మంత్రి కొండా సురేఖ

తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాడ బోనాల ఉత్సవాలు తెలంగాణకు ప్రత్యేకమైన శక్తి ఆరాధనా పండుగ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి…

Continue Reading →

మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ దూరదృష్టితో మైనారిటీ బాలికల భవిష్యత్తుకు బలమైన పునాది

హైదరాబాద్ : మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ…

Continue Reading →

ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతులపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్) వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మరియ ఈక్విప్ (EQUIPPP) సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మద్య Constituency Development Exchange -CDX పై అవగాహన ఒప్పందం..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మరియ ఈక్విప్ (EQUIPPP) సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మద్య Constituency Development Exchange -CDX పై అవగాహన ఒప్పందం.. శాసనమండలి…

Continue Reading →