ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.70వేలు లంచం తీసుకుంటుండగా సీతారాంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఔషపూర్ గ్రామంలో గ్రామ కంఠం…
తాజా వార్తలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతి, అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం విచారించి రూపొందించే నివేదికలు బుట్టదాఖలవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్…
మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన దేశానిది 180వ స్థానం మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి ఉన్న…
ఎన్నో జీవ రాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడుభూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి ‘ప్రకృతిమాతగా’ పూజించేవారు.…
జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. అక్రిడేషన్ దరఖాస్తులను జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించొచ్చని…
తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్లోని శాస్త్రినగర్ ఉన్న…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్…
గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు జూన్ 4వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ…
విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి…
రామగుండం ఎరువుల కర్మాగారానికి (Ramagundam Fertilizer Factory) పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్ ఇచ్చింది. నేటి నుంచి యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎఫ్సీఎల్…









