తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ నూతన వెబ్‌సైట్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ కె తిరుమల్‌రెడ్డి…

Continue Reading →

అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు..!

• జీతం కంటే లంచం ద్వారానే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న అవినీతి అధికారులు. • ఉద్యోగంలో చేరిన నాటి నుండే అవినీతి మొదలు పెడుతున్న ప్రభుత్వ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఫారెస్టు అధికారులు

టింబర్‌ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రేంజ్‌ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల…

Continue Reading →

భూమి సర్వే కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాసిల్దార్‌, ఆర్‌ఐ

భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్‌, ఆర్‌ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ…

Continue Reading →

వృక్ష మాత తిమ్మక్కకు వందనం !

“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం…

Continue Reading →

రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు

రాజ్యసభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్‌ అధికారికి గురువారం ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్‌ రాజీనామాతో…

Continue Reading →

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా  కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించింది.…

Continue Reading →

భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ రాజ‍్యసభ అ‍భ‍్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఏర్పడిన…

Continue Reading →