ఐఏఎస్ పూజా సింఘాల్‌పై స‌స్పెన్ష‌న్‌..

జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ కార్య‌ద‌ర్శి పూజా సింఘాల్‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సస్పెన్ష‌న్ విధించింది. మ‌న్రేగా నిధుల‌తో పాటు ఇత‌ర ఫండ్స్ విష‌యంలో మ‌నీల్యాండింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమెపై…

Continue Reading →

కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి అరెస్ట్‌

శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం…

Continue Reading →

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…

Continue Reading →

మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణం విద్యుత్ సదుపాయం

మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…

Continue Reading →

పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్‌ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…

Continue Reading →

తెలంగాణ చాప్టర్‌ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర చాప్టర్‌ ఐఎ్‌ఫఎస్‌ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్‌ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్‌,…

Continue Reading →

జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదైంది. ఆ ప‌రిశ్ర‌మ నుంచి అర్ధ‌రాత్రిపూట విష‌వాయువులు విడుద‌ల చేయ‌గా, తీవ్ర ఇబ్బందిప‌డ్డామ‌ని వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు.…

Continue Reading →

తెలంగాణ అటవీశాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు

తెలంగాణ అట‌వీ శాఖ‌కు జాతీయ స్థాయిలో మ‌రోసారి గుర్తింపు ల‌భించింది. నేష‌న‌ల్ ఫారెస్ట్ పాల‌సీ టాస్క్‌ఫోర్స్, వ‌ర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియ‌ల్‌కు చోటు ద‌క్కింది. జాతీయ…

Continue Reading →

కేంద్ర అటవీ టాస్క్‌ఫోర్స్‌లో డోబ్రియల్‌కు చోటు

అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ను…

Continue Reading →