అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో దక్కన్‌ సిమెంట్స్‌పై సీఈసీ (సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ) విచారణ

పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ…

Continue Reading →

‘ఎస్‌ఐఆర్‌’కు సన్నాహాలు ముమ్మరం ఏఈఆర్‌ఓలకు సీఈవో శిక్షణ

హైదరాబాద్‌ : ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ…

Continue Reading →

ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణ రైతాంగానికి మహర్దశ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం…

Continue Reading →

వారం రోజులలో జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలు: కమీషనర్ సి.హెచ్. ప్రియాంక

జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డి.పి.ఆర్.ఓ.లను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక ఆదేశించారు. శుక్రవారంనాడు నాంపల్లిలోని తెలగాంణ…

Continue Reading →

రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : పేద ప్రజలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న మహత్తర సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు…

Continue Reading →

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు…

Continue Reading →

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్‌ : మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి…

Continue Reading →

ఏఐకి ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ అవ‌స‌రం: సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ…

Continue Reading →

విజే సాయి కంపెనీలో పేలిన ట్రోలిన్‌.. కార్మికుడు మృతి

యదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడం గ్రామ పరిధిలోని విజే సాయి కంపెనీలో శుక్ర‌వారం మధ్యాహ్నం సమయంలో ట్రోలిన్ పేలి కార్మికుడు మృతి చెందాడు.…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేందర్‌

కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కార్యాలయంలో…

Continue Reading →