అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ డీసీసీబీ మాజీ చైర్మ‌న్ వీరారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ…

Continue Reading →

సిటీ సివిల్‌ కోర్టు అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మద్దికుంట లింగం

సిటీ సివిల్‌ కోర్టు అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది మద్దికుంట లింగం నారాయణ ఎన్నికయ్యారు. మార్చి 5న (శుక్రవారం) హొరా హోరిగా జరిగిన ఎన్నికల్లో ఆయన…

Continue Reading →

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది.  మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి…

Continue Reading →

సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్‌ గోయల్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీగా వ్యవహరిస్తున్న సమీర్‌ గోయెల్‌ 2021-22కిగాను సీఐఐ తెలంగాణ…

Continue Reading →

ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదేశాలతో మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా

హరితహారంలో నాటిన మొక్క ధ్వంసానికి కారకులైన ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో మూడేండ్ల క్రితం సేవ్‌…

Continue Reading →

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌..

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్‌ కొనసాగుతుంది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు.…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు…

Continue Reading →

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని…

Continue Reading →

తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 17.50 కోట్లు విడుదల

తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు…

Continue Reading →

ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

లంచం తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ‌ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు పాఠశాల అనుమతి పునరుద్ధరణకు శ్రీనివాస్‌ రూ. 40 వేలు లంచం…

Continue Reading →