కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. మార్చి 9 నుంచి 14వ…
తాజా వార్తలు

భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్ ప్రభుత్వం కొత్తగా…
విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి నారాయణగౌడ్ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్…
కేంద్రం నుంచి అవార్డు అందుకున్న డిజిటల్ మీడి యా డైరెక్టర్ దీలిప్ కొణతం తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. 2020 సంవత్సరానికి పబ్లిక్…
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) డీ సతీశ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్ఐ సతీశ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్…
రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఆర్ నగర్ ఎస్ఐ రెవెన్యూ అధికారులు జప్తుచేసిన వాహనాన్ని విడిపించేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సార్నగర్…
పుదుచ్చెరి మరో కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది. పుదుచ్చేరి అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి నారాయణస్వామి తన మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆయన తన…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత రెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన…
మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను…









