ఆరు అక్రమ క్రషర్లు సీజ్‌ : తహసీల్దార్‌ శివకుమార్‌

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్‌నగర్‌ గ్రామంలో ఒకటి, కొల్లూర్‌ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను…

Continue Reading →

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్‌ సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఈ…

Continue Reading →

విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

విశాఖ స్టీల్‌ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్…

Continue Reading →

ఏపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు…

Continue Reading →

ఏపీ సీఎస్‌ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్ననీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్నిని శుక్రవారం ముఖ్యమం‍త్రి వైఎస్ జగన్ మోహన్…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలోని డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండా శివారులో గల డాంబర్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్‌కే కంపెనీకి చెందిన ప్లాంట్‌లో 12…

Continue Reading →

న‌ల్ల‌గొండ జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ఖాతాల సొమ్ము రూ. కోటి కాజేసిన వైనం

స్వయం సహాయక బృందాల పొదుపు అదేవిధంగా అప్పు వాయిదాల చెల్లింపులలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోస‌పోయామ‌ని గుర్తించిన మ‌హిళా సంఘాల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. సంతోశ్‌ కుమార్‌ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…

Continue Reading →

రేపు ‘వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

రేపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో వ్యసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల…

Continue Reading →