దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ వద్ద ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు.  ఉద్యమకారులు…

Continue Reading →

టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ యాక్టింగ్‌ చైర్మ‌న్‌గా కృష్ణా‌రెడ్డి

టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ తాత్కా‌లిక చైర్మ‌న్‌గా.. ఇప్ప‌టి‌వ‌రకు కమి‌షన్‌ సభ్యు‌డిగా ఉన్న డీ కృష్ణా‌రె‌డ్డిని నియ‌మిస్తూ ప్రభుత్వం గురు‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తి కాలా‌నికి చైర్మన్‌ ఎంపిక అయ్యే…

Continue Reading →

భారత ఇంజనీర్‌కు ఐరాస పర్యావరణ అవార్డు

మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్‌ మోహన్‌ ప్రతిష్ఠాత్మక ‘యంగ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్త్‌-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి…

Continue Reading →

ఎన్‌జీ కాలేజీ అభివృద్ధికి కృషి : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నాగార్జున ప్రభుత్వడిగ్రీ కళాశాల(ఎన్‌జీ) అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఎన్‌జీ కళాశాలలో గురువారం నిర్వహించిన       సమావేశంలో ఆయన…

Continue Reading →

మొక్క‌లు నాటిన బాలీవుడ్ న‌టుడు సంజ‌‌య్ ద‌త్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేర‌కు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన దంపతులు

అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్‌ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఎనుముల విజయ్‌-మహిత వివాహం జరిగింది.…

Continue Reading →

ఆ ఘాటును నివారించండి

బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…

Continue Reading →

అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌జైశ్వాల్‌

అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైశ్వాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో…

Continue Reading →

ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు : ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్‌ గోస్వామి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్‌ గోస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆయనను ఏపీకి, ప్రస్తుతం   ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ…

Continue Reading →