ఆ ఘాటును నివారించండి

బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…

Continue Reading →

అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌జైశ్వాల్‌

అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైశ్వాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో…

Continue Reading →

ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు : ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్‌ గోస్వామి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్‌ గోస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆయనను ఏపీకి, ప్రస్తుతం   ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితుల‌య్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో…

Continue Reading →

శ్రీవారి సేవలో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.…

Continue Reading →

వ‌నస్థ‌లిపురంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్ర‌మంలో…

Continue Reading →

ధరణిలో నేటి నుంచి నాలా దరఖాస్తులు

నేటి నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా నాలా దరఖాస్తులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌…

Continue Reading →

రైతుబంధు దరఖాస్తులు ఈ నెల 20 వరకు..

రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో ఇవాళ కొత్తగా 500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.…

Continue Reading →