నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్రావు మంగళవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధుసూదన్ రావు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
తాజా వార్తలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులు విఠల్, చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.…
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి…
ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్…
నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్క్యాప్టెన్ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…
మహానగరానికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్ -1 పంప్హౌజ్లో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల…
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ర్టంలో త్వరలోనే టీచర్లు, పోలీసు పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఉపాధ్యాయ, పోలీసు పోస్టులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు…
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ…









