రేపటి నుంచి డిగ్రీ ఫస్టి‌యర్‌ క్లాసులు

తెలంగాణలోని డిగ్రీ కాలే‌జీల్లో రేపటి నుంచి ఫస్టి‌యర్‌ తర‌గ‌తులు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని దోస్త్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి తెలి‌పారు. పూర్తిస్థాయి విద్యాక్యాలెం‌డర్‌ త్వర‌లోనే…

Continue Reading →

తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు

దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ  సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీ కేశ‌వులు ఈ…

Continue Reading →

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

రూ.లక్ష లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి చిక్కాడు విఆర్ఓ. విఆర్ఓ గంగాధర్ చిత్తూరు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బసినికొండ విఆర్ఓ గా పనిచేస్తున్న గంగాధర్…

Continue Reading →

ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

ఈ  నెల 7న మ. 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండవ విడత…

Continue Reading →

రైతు ఆందోళ‌న‌లపై ప్ర‌ధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.  రైతుల‌తో జ‌రిగిన రెండు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని…

Continue Reading →

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి…

Continue Reading →

మాజీమంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజేతలు వీరే

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీ అధికారులకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారుల…

Continue Reading →

గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

కరోనా బారిన పడిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్.సి. రాజమౌళిని సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఫోన్‌చేసి పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్‌ బూత్‌-1…

Continue Reading →