తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015, 2016, 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మణుగూరు…

Continue Reading →

రేపు ఉదయం మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ర్టానికి కీలకమైన…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ నగరంలో ఊహించని భారీ వర్షాలతో సతమతమైంది.…

Continue Reading →

ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్స్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన తర్వాత 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో 9,10 తరగతుల…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సులువైంది. ముఖ్యమంత్రి వైఎస్…

Continue Reading →

‘వెట‌ర్న‌రీ అసిస్టెంట్’ హాల్‌టికెట్లు విడుద‌ల

పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న 22 ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. రాతప‌రీక్ష…

Continue Reading →

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

ఏపీ లాసెట్‌ -2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్‌  జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. 18371 మంది పరీక్ష రాయగా.. 11226…

Continue Reading →

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌కు రూ. 600 కోట్లు విడుద‌ల‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

పేద వ‌ర్గాలు కూడా గొప్ప‌గా బ‌త‌కాలన్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విష‌యం విదిత‌మే.…

Continue Reading →

రాయగఢ్ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుళ్లు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించ‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఖొపోలీ…

Continue Reading →

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో…

Continue Reading →