నాలుగు బిల్లుల‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ కీల‌క‌మైన నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం…

Continue Reading →

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులు

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కాగానే స‌భ‌లో నాలుగు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,708 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 2,009 మంది బాధితులు కోలుకున్నారు.…

Continue Reading →

ఈ నెల 21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్‌

దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ కథనం ప్రకారం.. నస్రుల్లాబాద్‌కు చెందిన…

Continue Reading →

పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి

రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు…

Continue Reading →

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చెల్లుబాటు

ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను…

Continue Reading →

ఏపీలో కొత్తగా 3,224 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కాస్త శాంతించింది. వారం రోజులుగా నిత్యం 5 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇవాళ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం ఏపీలో…

Continue Reading →

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత చ‌రిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్ర‌లోనే ఆమె అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా…

Continue Reading →