రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ముగ్గురు కోర్టు సిబ్బంది

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బంది రూ. 5 వేలు లంచం…

Continue Reading →

అవినీతి అధికారులపై సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యుత్తు సంస్థల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మొత్తం 8 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మండల విద్యుత్…

Continue Reading →

ఓటరు జాబితాల సవరణపై ఈఆర్వోలకు శిక్షణ: ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్వోలు)…

Continue Reading →

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా లైఫ్ సైన్సెస్

తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ…

Continue Reading →

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం…

Continue Reading →

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక

హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల…

Continue Reading →

డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: సీఎస్ రామకృష్ణ రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.…

Continue Reading →

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల…

Continue Reading →