నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆదివారం నాడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్…

Continue Reading →

నేరస్తులను కఠినంగా అణిచివేస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి

కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌కు డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని…

Continue Reading →

బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బీసీ బంద్‌కు అన్నీ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెలంగాణ జిల్లాల్లో బంద్‌…

Continue Reading →

నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్‌

నిజామాబాద్‌ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మరణంపై శనివారం విచారం వ్యక్తంచేశారు. ఓ…

Continue Reading →

ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నది. కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా…

Continue Reading →

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ…

Continue Reading →

ఏసీబీ వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా…

Continue Reading →

పరిగి ఫారెస్ట్ ఆఫీసులో ఏసీబీ దాడులు

వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

నేడు గ్రూప్‌-2 అభ్యర్థులకు నియామకపత్రాలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌, శిల్పకళావేదికలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి…

Continue Reading →