మల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు.. 50 కోట్ల అక్ర‌మాస్తులు గుర్తింపు

మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు…

Continue Reading →

అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అడిబ్స్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారు. అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కృపా టిఫిన్‌ సెంటర్‌లో పని చేసే మాస్టర్‌ బైక్‌పై పని ముగించుకొని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2296 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2296 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,77,070…

Continue Reading →

మహారాష్ట్ర భీవండి భవన ప్రమాదంలో 33కి చేరిన మృతులు

మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 33కి పెరిగింది. 43 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్‌ అనితారామచంద్రన్

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రైతు…

Continue Reading →

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా…

Continue Reading →

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,553 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజుల నుంచి కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7553 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 51 మంది…

Continue Reading →

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఆయన.. నాలుగు గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో…

Continue Reading →

భీవండి భవనం కూలిన ఘటనలో 20కి పెరిగిన మృతులు

మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం నాటికి 20కి పెరిగింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. భవనం కూలిన…

Continue Reading →