సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా…

Continue Reading →

దళారి ఇక్బాల్‌ ఇంట్లో డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ సెటిల్‌మెంట్‌ కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఈ వివాదంలో ఓ వర్గం వైపునుంచి మధ్యవర్తిత్వం చేసిన ఇక్బాల్‌ ఇంట్లో…

Continue Reading →

ఏసీబీ వలలో డ్రగ్స్‌ కంట్రోల్‌ ఉద్యోగులు

మెడికల్‌ షాపు అనుమతి కోసం దరఖాస్తుదారున్ని లంచం డిమాండ్‌ చేసిన డ్రగ్స్‌ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌, అతని సబార్డినేట్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు…

Continue Reading →

టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌

తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ తెలిపారు. సోమవారం…

Continue Reading →

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన ప్రారంభమైంది. అవినీతికి ఆస్కారంలేని నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నవేళ ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో వీఆర్వోల…

Continue Reading →

కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్కును ద‌త్త‌త తీసుకున్న హీరో ప్ర‌భాస్

కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.…

Continue Reading →

ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు మొత్తం 17 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. 12, 13, 20,…

Continue Reading →

తెలంగాణలోని రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలంగాణలోని రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. …

Continue Reading →

స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న బీఏసీ స‌మావేశం

శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్, ప్ర‌తిప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే…

Continue Reading →