ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా…
తాజా వార్తలు

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ సెటిల్మెంట్ కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఈ వివాదంలో ఓ వర్గం వైపునుంచి మధ్యవర్తిత్వం చేసిన ఇక్బాల్ ఇంట్లో…
మెడికల్ షాపు అనుమతి కోసం దరఖాస్తుదారున్ని లంచం డిమాండ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్టుమెంట్ జూనియర్ అసిస్టెంట్, అతని సబార్డినేట్ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు…
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. సోమవారం…
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన ప్రారంభమైంది. అవినీతికి ఆస్కారంలేని నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నవేళ ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో వీఆర్వోల…
కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సంతోశ్కుమార్తో కలిసి హీరో ప్రభాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్కుమార్ చొరవతో పార్కును…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 17 రోజుల పాటు కొనసాగనున్నాయి. 12, 13, 20,…
తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ర్ట ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు ప్రకటించింది. …
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే…









