కీసర తహసీల్దార్‌ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ…

Continue Reading →

డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…

Continue Reading →

ప్రధాన సమాచార కమిషనర్‌గా మురళి

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌గా బుద్దా మురళీకి రాష్ట్ర ప్రభు త్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ…

Continue Reading →

టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో…

Continue Reading →

ఏకకాలంలో 12 మంది తహసీల్దార్‌లపై బదిలీ వేటు

మేడ్చల్‌ జిల్లాలో తహసీల్దార్ల పీఠాలు కదిలాయి. దీర్ఘకాలంగా ఒకే మండలంలో పని చేస్తున్న అధికారులపై, అవినీతి ఆరోపణలున్న అధికారులపై బదిలీ వేటు పడింది. జిల్లాలో గతంలో ఎన్నడూ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు…

Continue Reading →

హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్ కు కరోనా పాజిటివ్

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

కాలుష్య నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పెరుగుతున్న జ‌న‌భా, ప‌ట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌తో ప్రణాళికల‌ను రూపొందించాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య…

Continue Reading →

సెప్టెంబర్‌ 3 న ఏపీ కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి‌ మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్‌ 3,…

Continue Reading →