నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే మరో ముఖ్యమైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…
తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర…
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.…
కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించకుండా నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విత్తన…
కొవిడ్-19, సీజనల్ వ్యాధుల నివా రణ చర్యలపై మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు, గిరిజనసంక్షేమ శాఖ…
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు మస్కు నర్సింహ (52) కన్నుమూశారు. ఐదురోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస…
ఏపీ సర్కారుకు హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో…
ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16 లక్షల 86 వేల 446 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 43,127 మందికి…
తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగున్నది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి…









