తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సినారె ఆడిటోరియం నిర్మించాలి : సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం)  నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…

Continue Reading →

తెలంగాణలో 11 మంది డిప్యూటీ క‌లెక్టర్లు బ‌దిలీ

తెలంగాణ రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం సీఎస్ సోమేశ్ కుమార్‌ ఉత్త‌ర్వులు జారీ చేశారు.  పోస్టింగ్ వివ‌రాలు..► కాగజ్…

Continue Reading →

హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…

Continue Reading →

కలుషిత నీటితో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దెబ్బ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌

హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌…

Continue Reading →

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : మంత్రి అల్లోల

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1,473 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు…

Continue Reading →

బాలానగర్‌లో ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో పేలిన రియక్టర్

బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో…

Continue Reading →

ఇంధన పొదుపులో ఏపీ బెస్ట్‌

పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 7,627 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల…

Continue Reading →

సోనూసూద్‌ దాతృత్వం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ సాయం

సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్‌ నడుపుతూ…

Continue Reading →