రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…
తాజా వార్తలు

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. మేయర్…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు…
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్…
పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్ శనివారం ప్రకటించారు.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు కాగా, 52…
ఆంధ్రప్రదేశ్లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. శనివారం రెవెన్యూ,స్టాంప్, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు…
బడుగు, బలహీన వర్గాల ఉద్యమనేత సాంబశివరావు అలియాస్ ఉసా కన్నుమూశారు. రెండు రోజులక్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.…
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంకానున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 1,640 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 52,466కి చేరింది. ఇందులో 11,677 యాక్టివ్ కేసులు…









