లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో చిరంజీవి, డైరెక్ట‌ర్లు

 రాజ్య‌స‌భ‌ ‌స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు  తేలింది. మేయర్‌…

Continue Reading →

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిదిరి అప్పలరాజు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్‌ కేసులు

 తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్‌…

Continue Reading →

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్‌ శనివారం ప్రకటించారు.…

Continue Reading →

ఏపీలో 88,671కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు కాగా, 52…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు : మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. శనివారం రెవెన్యూ,స్టాంప్‌, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు…

Continue Reading →

బలహీన వర్గాల ఉద్యమనేత సాంబ‌శివ‌రావు క‌న్నుమూత‌

బడుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఉద్య‌మ‌నేత సాంబ‌శివ‌రావు అలియాస్ ఉసా క‌న్నుమూశారు. రెండు రోజుల‌క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు.…

Continue Reading →

27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ  భారీగా పెరిగిపోతున్న  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ   అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో   సమావేశంకానున్నారు.   ఈనెల 27న  ముఖ్యమంత్రులతో  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా …

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,640 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 1,640 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 52,466కి చేరింది. ఇందులో 11,677 యాక్టివ్‌ కేసులు…

Continue Reading →