కాలుష్య తీవ్రతను తెలిపే ‘టీఎస్‌ ఎయిర్‌’ యాప్

హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రతను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రభుత్వం ‘టీఎస్‌ ఎయిర్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. త్వరలోనే ఈ యాప్‌ను కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) ప్రారంభించనున్నది.…

Continue Reading →

కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో డిగ్రీ పరీక్షల షెడ్యూల్

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 8,147 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నానాటికి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా నిర్ధారణ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన…

Continue Reading →

ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్రన రేషన్ బియ్యం సీజ్

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిబందం అందుకున టాస్క్ ఫోర్స్ సీఐ…

Continue Reading →

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా..నల్లగొండ జిల్లాలో 7,000 మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. హాలియ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో…

Continue Reading →

కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు: ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌…

Continue Reading →

హ్యాపీ బర్త్‌డే డియర్‌ బ్రదర్‌ తారక్‌ : సీఎం జగన్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  ‘నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన…

Continue Reading →

కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు

 రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ…

Continue Reading →

స్వీయ నిర్బంధంలోకి నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పనిచేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఆమె…

Continue Reading →

దేశంలో ఒక్క రోజులో 49,310 పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 740 మంది మృతి…

Continue Reading →