తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 1,567 మందికి పాజిటివ్ నిర్ధా రణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య…
తాజా వార్తలు

మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ నవీన్కుమార్ తన ఔదార్యం చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్…
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారిన ‘పవర్ స్టార్’ సినిమాపై ఊహించినట్లుగానే ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 7998 కేసులు నమోదు అయ్యాయి. 61 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు…
జోగులాంబ గద్వాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ డీఎంహెచ్ఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో…
సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్ అభియాన్’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…
భవిష్యత్తులో అంగన్వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల్లో నాడు-నేడు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం..ప్రసవం అయిన…
దేశంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. గత వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైచిలుకు కరోనా కేసులు నమోదవగా,…
తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార…









