తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 1,567 మందికి పాజిటివ్‌ నిర్ధా రణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య…

Continue Reading →

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ 10 లక్షల విరాళం

మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ తన ఔదార్యం చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని…

Continue Reading →

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌…

Continue Reading →

దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయంపై జనసైనికుల దాడి

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారిన ‘పవర్ స్టార్’ సినిమాపై ఊహించినట్లుగానే ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…

Continue Reading →

ఏపీలో ఒకేరోజు రికార్డుస్థాయిలో 7998 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 7998 కేసులు నమోదు అయ్యాయి. 61 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు…

Continue Reading →

ఏసీబీ వలలో చిక్కిన డీఎంహెచ్ఓ అధికారి

జోగులాంబ గద్వాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ డీఎంహెచ్ఓ  ఏసీబీ అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో…

Continue Reading →

ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటిన సింగరేణి

సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్‌ అభియాన్‌’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…

Continue Reading →

ఆరోగ్య ఆస‌రా కింద 5వేల రూపాయ‌ల సాయం : సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

భ‌విష్య‌త్తులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన సీఎం..ప్ర‌స‌వం అయిన…

Continue Reading →

దేశంలో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా,…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార…

Continue Reading →