తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌…

Continue Reading →

డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి

భారత్‌– చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ…

Continue Reading →

ఐజీఎస్టీ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు  జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చోటు…

Continue Reading →

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఆయన తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అయినా తాను…

Continue Reading →

కరోనాతో బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు మృతి

ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు కరోనా‌ బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్ ‌రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్ కేసులు.. 65 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌…

Continue Reading →

ఏపీ కొత్త మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం

నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం…

Continue Reading →

వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం…

Continue Reading →

ఏపీలో ‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన అనూప్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి…

Continue Reading →