విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ…

Continue Reading →

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మ పాపిరెడ్డి పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి‌, వైస్‌ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి…

Continue Reading →

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణంలో విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో…

Continue Reading →

స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు నుంచి అనుమ‌తి ల‌భించింది. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి…

Continue Reading →

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 2,602 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 2592 మంది ఏపీకి చెందిన…

Continue Reading →

కరోనాతో బంజారాహిల్స్‌ ఏఎస్సై ప్రేమ్‌కుమార్‌ మృతి

 కరోనాతో చేస్తున్న యుద్ధంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు, వైద్యులు, సిబ్బంది కరోనాకు బలి అవుతున్నారు.  బంజారాహిల్స్‌లో  గత మూడేళ్లుగా  ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్‌(55) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ…

Continue Reading →

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ

నూతన సచివాలయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపతుడున్న కాంగ్రెస్ కి మరో భంగపాటు ఎదురైంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు…

Continue Reading →

విద్యావ్యవస్థ ప్రక్షాళన : సీఎం కేసీఆర్

★ దీనిపై విద్యావేత్తలు విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశం ★ కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల…

Continue Reading →

తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. గురువారం 1,676 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 788 మందికి…

Continue Reading →