262 మంది జర్నలిస్టులకు కరోనా సాయంగా రూ.44.7 లక్షలు ఇచ్చినం : రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన 262 మం ది జర్నలిస్టులకు రూ. 44.7 లక్షల ఆర్థికసాయం అందించినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం…

Continue Reading →

సాయుధ రైతాంగ పోరాట యోధుడు నారాయణరావు కన్నుమూత

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణరావు(87) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయ న బుధవారం రాత్రి తన…

Continue Reading →

టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ పదవీకాలం ఏడాది పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాదికాలం పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం…

Continue Reading →

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →

రెవెన్యూ డివిజన్ గా సిరిసిల్ల జిల్లా వేములవాడ

పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 2,593 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 2,593 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →

ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృత పరుస్తాం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…

Continue Reading →

ఏపీలో కోటి మొక్కలతో వన మహోత్సవం

ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…

Continue Reading →

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం  రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని…

Continue Reading →