తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 796 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ మల్కాజిగిరి…
తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(ఈఎంఆర్ఎస్) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరులో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలో, భద్రాద్రి కొత్తగూడెం…
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆల్మట్టి, నారాయణ్ పూర్ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మరోవైపు జూరాల…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో భాగంగా కొత్త…
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్ సమీపంలోని కాజీరంగ నేషనల్…
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 44 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 452కు చేరుకుంది. అనంతపురం, పశ్చిమ…
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు…









