విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్లో దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక మంటల్లో ఓ కార్మికుడు మృతి.. మరొకరికి గాయాలు మృతుని కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.15లక్షలు, యాజమాన్యం…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ తగ్గడంలేదు. తాజాగా మం గళవారం 1,524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 815 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి…
రివర్స్ ఆస్మాసిస్ ఫ్యూరిఫైయర్లపై ఈ ఏడాది చివరిలోగా నిషేధం విధించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. లీటరు నీటిలో…
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలీ అధికారులు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్ పార్టీ…
విశాఖ జిల్లా పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంఘటన జరగడం దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫార్మా, రసాయనాల పరిశ్రమల్లో నిర్వాహకులు భద్రత ప్రమాణాలు…
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్ఎస్సీ, ఎఎస్ఎస్సీ, ఒకేషనల్పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. అక్కడ మరణాలు కూడా అదేస్థాయిలో చోటుచేసుకుంటుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనాతో…
జూన్ 16 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు వానకాలం రైతుబంధు కోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి…
నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా శరత్చంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న భుక్యా దేవ్సింగ్ను సంగారెడ్డికి బదిలీ చేయగా, అక్కడ పనిచేసే…
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా మరో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 926 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. రంగారెడ్డిలో…








