దేశంలో 9 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్నది. మహమ్మారి విజృంభనతో గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత…

Continue Reading →

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,269 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 800 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌…

Continue Reading →

ప్రముఖ కవి ఉమాపతి బాలాంజనేయశర్మ కన్నుమూత

ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యవిద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ ఈ ఉదయం కన్నుమూశారు. బాలాంజనేయశర్మ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా మరో 1,933 క‌రోనా కేసులు.. 19 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 1,933 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు…

Continue Reading →

ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్యర్యరాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌‌గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్‌బీ అమితాబచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా వైరస్‌…

Continue Reading →

భార‌త్ లో కొత్త‌గా 28,637 కేసులు.. 551 మంది మృతి

భార‌త్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొవిడ్ విల‌య‌తాండ‌వానికి దేశ ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.…

Continue Reading →

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ…

Continue Reading →

శబ్ద, వాయు కాలుష్యం.. కొలతకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ స్థాయిలను తెలుసుకునేందు సైబర్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ ‌కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 736 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌ మల్కాజిగిరి…

Continue Reading →