తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకూ రైతుబంధు అందితీరాలి

★ రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి ★…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 1775 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన  34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా…

Continue Reading →

అడవుల రక్ష‌ణ‌కు అహర్నిశలు కృషి : రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా క్షీణించిన అడ‌వుల్లో పెద్ద ఎత్తున్న మొక్క‌లు నాటడ‌మే కాకుండా అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌కడ్బందీ  చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర అట‌వీ,…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.60లక్షలు

తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115  మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని…

Continue Reading →

కూతురు హత్యతో తండ్రి ఆత్మహత్య

వారం రోజుల క్రితం ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ  ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి…

Continue Reading →

ఏపీలో 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల…

Continue Reading →

భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 762 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్‌…

Continue Reading →

షాబాద్‌ సీఐ శంకరయ్య ఆస్తులు 4.62 కోట్లు

ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోట్లు ఆర్జించాడు.. ఆభరణాలు, ఆస్తులు కూడగట్టాడు. భూ సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన షాబాద్‌ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.…

Continue Reading →

జర్నలిస్టులకు 37లక్షల సాయం – మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నామని, అన్నివిధాలా ఆదుకుంటున్నామని మీడి యా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వివిధ…

Continue Reading →