★ రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి ★…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా…
హరితహారం కార్యక్రమంలో భాగంగా క్షీణించిన అడవుల్లో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటడమే కాకుండా అటవీ సంపదను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ,…
తిరుమలలోని శ్రీవారిని శుక్రవారం 8,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 2650 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.60లక్షల ఆదాయం వచ్చిందని…
వారం రోజుల క్రితం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి…
కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల…
కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 762 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్…
ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట్లు ఆర్జించాడు.. ఆభరణాలు, ఆస్తులు కూడగట్టాడు. భూ సెటిల్మెంట్ వ్యవహారంలో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.…
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నామని, అన్నివిధాలా ఆదుకుంటున్నామని మీడి యా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వివిధ…









