గ్రీన్ ఇండియా చాలెంజ్ని చాలెంజ్గానే తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే శంకర్నాయక్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించిన ఆయన శుక్రవారం…
తాజా వార్తలు

ప్రభుత్వం చేపట్టిన 6వ విడద హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మొక్కలు…
యువ నటి, యాంకర్ సుష్మ కిరణ్, తన భర్త రవి కిరణ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. రేడియో జారీ కాజల్…
జబర్దస్త్ నటులు ముక్కు అవినాష్, నేహంత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. జబర్దస్త్ రాకేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన వీరు నేడు నగరంలోని…
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి…
ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ తమ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.…
ఏపీలో కొత్తగా 1576 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వెల్లడించారు. ఇప్పటివరకు …
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన…
సీఐ శంకరయ్య ఇంటిలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం…
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…









