తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ లీకేజీల కలకలం కొనసాగుతూనే ఉంది. విశాఖలో జరిగిన విషవాయువు లీకేజీ ఘటనను మరువకముందే తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది.…

Continue Reading →

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌​కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,410 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరుగుతూనే ఉంది. తాజాగా 1,410 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30,946కి చేరింది. ఇందులో…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ

కరోనా విజృంభిస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 25 మందికి పాజిటివ్‌ వచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో పది, మిర్యాలగూడలో…

Continue Reading →

కాలుష్య నివారణకు పీసీబీ ఆన్‌లైన్‌ మొబైల్‌ ల్యాబ్‌తో పరీక్షలు

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు కాలుష్య జలాలను వెదజల్లుతున్నాయి. అక్రమంగా వ్యర్థ రసాయనాల డంపింగ్‌కు పాల్పడుతున్నాయి. ఫలితంగా ఘాటు వాసనలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి కారకులెవరో…

Continue Reading →

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం మృతి

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా వైద్యులు…

Continue Reading →

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది…

Continue Reading →

టీయూలో ’’గ్రీన్ చాలెంజ్‘‘ స్వీకరించి మొక్క నాటిన ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ఆచార్య ఆర్. లింబాద్రి

టీయూ పచ్చని ప్రాంగణానికి చిరునామాగా మారాలి – ఆచార్య ఆర్. లింబాద్రి వెల్లడి ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలి – రిజిస్ట్రార్ ఆచార్య నసీం గత…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్లే బాయ్ సినిమా యూనిట్ సభ్యులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

మాస్క్ లేకపోతే జరిమానా : నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్

కోవిడ్ – 19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా …

Continue Reading →