ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 1,500 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఇతర…
తాజా వార్తలు

ఉద్యోగ నియమాకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డీఎంహెచ్వో కార్యాలయంలో రెండోరోజూ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు పలు రికార్డ్లను…
ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఏఎస్ఐలు అడ్డంగా బుక్కయ్యారు. సీఐ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్లు భూవివాదంలో రూ.1.20…
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇంటర్…
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…
తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…
ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్నది. గత 24 గంటల్లో అత్యధికంగా 24,879 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు 24 గంటల్లోనే 487…
కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రముఖ…
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,924 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీలో 1,590 మంది పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి 99, మేడ్చల్ మల్కాజిగిరి 43,…
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని బొగ్గులకుంట తిలక్రోడ్డు లో బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్టు, కార్యవర్గ, సర్వ…









