ఏపీలో కొత్తగా 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 1,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 1,500 మందికి కరోనా నిర్ధారణ కాగా,  ఇతర…

Continue Reading →

డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

ఉద్యోగ నియమాకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు  ఆంధ్రప్రదేశ్‌లోని  అనంతపురం  డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండోరోజూ గురువారం తనిఖీలు నిర్వహించారు.   ఏసీబీ అధికారులు పలు రికార్డ్‌లను…

Continue Reading →

ఏసీబీ వలలో చిక్కిన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఏఎస్‌ఐలు అడ్డంగా బుక్కయ్యారు. సీఐ శంకరయ్య యాదవ్‌, ఏఎస్‌ఐ రాజేందర్‌లు భూవివాదంలో రూ.1.20…

Continue Reading →

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

 గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…

Continue Reading →

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు.  ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…

Continue Reading →

దేశంలో ఒక్క రోజే 24,879 కేసులు

 ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.   మ‌రో వైపు 24 గంట‌ల్లోనే 487…

Continue Reading →

ప్రముఖ కవి, ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్‌ బారిన పడి ప్రముఖ…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,924 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,924 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలో 1,590 మంది పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి 99, మేడ్చల్‌ మల్కాజిగిరి 43,…

Continue Reading →

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఎల్లూరి శివారెడ్డి

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని బొగ్గులకుంట తిలక్‌రోడ్డు లో బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్టు, కార్యవర్గ, సర్వ…

Continue Reading →