ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటండి – సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ నల్లగొండ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను…
తాజా వార్తలు

ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని,…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ…
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, ఎస్ఐ సుధీర్ రెడ్డిపై వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్…
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో…
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది.…
ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం…
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగులుస్తోంది. అగ్నికి ఆహుతై కోట్లాది వన్యప్రాణులు చనిపోగా.. మంటల ప్రభావంతో పది వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.కార్చిచ్చు…
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలోని మణుగూరు మండలం కునవరం పంచాయతీ మండల పరిషత్ స్కూల్ మరియు అంగన్వాడి స్కూల్లో మొక్కలు నాటిన…
తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ అందజేశారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు,…