ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం జగన్‌ సమావేశం

 ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సోమవారం క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు.  ముస్సోరీలో రెండో విడత శిక్షణ కరోనా కారణంగా నెల రోజుల పాటు…

Continue Reading →

హరితహారాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం – పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో పలు గ్రామాల్లో హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పంచాయతీ రాజ్…

Continue Reading →

మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, స్థానిక వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన స్థానిక మున్సిపల్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 793 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఐదువందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, 793…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ గాయని పర్ణిక మన్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ సాకేత్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సనత్ నగర్ లోని…

Continue Reading →

హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్..

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా మూడు రోజుల క్రితం మంత్రి మహమూద్ అలీని కుటుంబ సభ్యులు…

Continue Reading →

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన..

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరూ బాధ్యతగా స్వీకరించి,…

Continue Reading →

జూలై 1న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జూలై 1న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ సమన్వయకర్త రత్నప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో…

Continue Reading →

నేటి నుంచి వర్చువల్‌ నేచర్‌ క్యాంప్‌

విద్యార్థులకు పర్యావరణంపై అవగాహనఫారెస్ట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహణతెలంగాణ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం…

Continue Reading →