వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి…
తాజా వార్తలు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం తెలంగాణలో కొత్తగా మరో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు…
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ…
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు మరోసారి కరోనా నెగెటివ్ వచ్చింది. మేయర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్కు ఈ నెల 11న కరోనా పాటిజివ్ వచ్చింది. దీంతో…
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. మేడ్చల్…
హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,477 మందికి పరీక్షలు నిర్వహించగా 186 మంది పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇద్దరు బాధితులు…
ఏపీలో 17 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు, ఏడీజీపీ ఆర్గనైజేషన్గా ఎన్. బాలసుబ్రమణ్యం, డీజీపీ…
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని అనంతపురం…
రుణాల మారిటోరియంపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపునకు ఆరు నెలలు వెసులుబాటు ఇచ్చినప్పటికీ అదనపు చార్జీలు విధిస్తూ వడ్డీపై వడ్డీ…









