ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక…
తాజా వార్తలు

విజయవాడ సిటీ పోలీసు కమిషనర్గా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుతూనే ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 79,84,432 కరోనా పాజిటివ్ కేసులు…
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన…
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్,…
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 253 మందికి కరోనా సోకింది.…
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,929…








