ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా పరీక్షలకు ఫీజు రూ.2200

 ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక…

Continue Reading →

విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

విజయవాడ సిటీ  పోలీసు కమిషనర్‌గా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు…

Continue Reading →

24 గంటల్లో 11,502 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు

 ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాంతక వైరస్‌ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుతూనే ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 79,84,432 కరోనా పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన…

Continue Reading →

30 నియోజకవర్గాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్,…

Continue Reading →

తెలంగాణలో మరో ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్…

Continue Reading →

‘ఎంఎస్‌ ధోనీ’ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌ సింగ్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 253 మందికి కరోనా సోకింది.…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో కొత్తగా 11,929 కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,929…

Continue Reading →