భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. సూర్యాపేట జిల్లా కల్నల్‌ మృతి

ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన గొడ‌వ‌లో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీర‌మ‌ర‌ణం పొందిన ఆయ‌న‌ది తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘ‌ర్ష‌ణ‌లో..…

Continue Reading →

వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురికి కరోనా పాజిటీవ్‌

వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో సోమవారం ఆరుగురికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఆదివారం దవాఖానలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్‌…

Continue Reading →

ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెడుతోంది.రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక…

Continue Reading →

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా 78 ల‌క్ష‌ల క‌రోనా బాధితులు

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం కొన‌సాగుతూనే ఉన్న‌ది. అన్ని దేశాల్లో క‌లిపి ప్ర‌తిరోజు ల‌క్ష‌కుపైగా కొత్త కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దీంతో ఇప్ప‌టికే క‌రోనా…

Continue Reading →

ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్‌ను (2019–20) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.…

Continue Reading →

అటవీ భూముల పరిరక్షణపై అధికారులతో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సమీక్ష

సూర్యాపేట జిల్లాలోని అటవీ భూములను గుర్తించి వాటికి సరిహద్దులను గుర్తించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి…

Continue Reading →

తెలంగాణలో 27 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు

తెలంగాణలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 27 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం సవరించిన ఉత్తర్వులు జారీచేసింది.…

Continue Reading →

తెలంగాణలో ఐదు వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది.…

Continue Reading →

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

 తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కోవిడ్‌…

Continue Reading →

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 304 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కోరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 304 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా…

Continue Reading →