కృష్ణా జిల్లాలో లారీ, ట్రాక్ట‌ర్ ఢీ.. 9 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మ‌ది మంది అక్కడికక్కడే…

Continue Reading →

ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌…

Continue Reading →

ఏపీ బడ్జెట్‌ 2020-21కు శాసనసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020-21ను శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు భారత్‌,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 351 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ రోజురోజుకూ పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. వీటిలో 275 కేసులు…

Continue Reading →

ప్రారంభమైన రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్‌ అగరాల ఈశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి…

Continue Reading →

కరీంనగర్ కమిషనరేట్‌ కేంద్రంలో హరితహారం

హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్‌ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…

Continue Reading →

ఈ నెల 25 నుంచి హరితహారం-కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…

Continue Reading →

హరితహారాన్ని విజయవంతం చేయాలి-సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

జూన్‌ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 మందికి, మెదక్‌ జిల్లాలో 13, మేడ్చల్‌ 3, జనగామ…

Continue Reading →

కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో…

Continue Reading →