జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ

రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…

Continue Reading →

సీపీ మహేశ్‌ భగవత్‌కు అదనపు డీజీపీగా పదోన్నతి

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ గురువారం అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఐజీ హోదాలో కొత్తగా ఏర్పాటైన రాచకొండ సీపీగా…

Continue Reading →

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా 299 మందికి కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

సైనిక లాంచనాలతో కల్నల్‌ సంతోష్ బాబు అంత్యక్రియలు

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి.…

Continue Reading →

జనసంద్రంగా మారిన సూర్యాపేట..సంతోష్ బాబుకు ఘన నివాళులు

ఇండో‌, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వస్తున్నారు. స్వీయ క్రమశిక్షణతో…

Continue Reading →

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.   గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం…

Continue Reading →

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

భారత్‌, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రారంభమయ్యాయి. ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్…

Continue Reading →

తెలంగాణలో మరో 269 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 269 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు…

Continue Reading →

అటవీ సాంద్రతను పెంచేందుకు మియావాకిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్‌ మియావాకి ఫారెస్ట్‌ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…

Continue Reading →