నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్‌ కేసులు.. ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 499 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ…

Continue Reading →

సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా..భార్యకు గ్రూప్‌-1 జాబ్‌

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…

Continue Reading →

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠతకు తెరపడింది. ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. సాయంత్ర వెలువడిన ఫలితాల్లో ఆపార్టీ కి చెందిన మోపిదేవి వెంకటరమణ,…

Continue Reading →

ఏపీలో మరో 376 కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా…

Continue Reading →

మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్‌లో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే 352 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహ మ్మారి మరింతగా విజృంభిస్తోంది. గురువా రం ఒక్కరోజే ఏకంగా 352 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య…

Continue Reading →

10వేల మంది భక్తులకు టీటీడీ అనుమతి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం  భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…

Continue Reading →

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 5గురు సభ్యులు పోటీ పడుతున్నారు. అధికార వైఎస్సార్‌ పార్టీ తరుఫున పరిమళ్‌ నత్వాని,…

Continue Reading →